Exclusive

Publication

Byline

మళ్లీ తెరపైకి ఫార్ములా ఈ-కేసు, మే 28న విచారణకు రావాలని కేటీఆర్ కు నోటీసులు

భారతదేశం, మే 26 -- తెలంగాణలో ఫార్ములా ఈ-కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఫార్ములా ఈ-కేసులో మే 28న విచారణకు హాజరు కావాలని ఏసీబీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది. నో... Read More


జూన్ 8, 9 తేద్లీలో చేప ప్రసాదం పంపిణీ- బత్తిని సోదరులు ప్రకటన

భారతదేశం, మే 26 -- హైదరాబాద్ లో జూన్ 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు బత్తిని సోదరులు తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప మందు పంపిణీ చేయనున్నారు. మృగశిర కార్తె సందర్భంగా నాంపల్... Read More


ప్రశాంతమైన విజయనగరమే ఫస్ట్ టార్గెట్- సౌదీ, పాకిస్తాన్ లో శిక్షణ : ఎన్ఐఏ దర్యాప్తులో ఉగ్రవాది సిరాజ్

భారతదేశం, మే 26 -- విజయనగరం పేలుళ్ల కుట్ర కేసులో నిందితులు సిరాజ్, సమీర్ ను నాలుగో రోజు ఎన్ఐఏ అధికారులు విచారించారు. ఎన్ఐఏ విచారణలో నిందితులు కీలక సమాచారం బయటపెట్టారు. ఉగ్రదాడికి విజయనగరమే తన మొదటి టా... Read More


గోదావరిలో స్నానానికి దిగి 8 మంది యువకులు గల్లంతు, గాలింపు చర్యలు ముమ్మరం

భారతదేశం, మే 26 -- అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమిని వద్ద గోదావరిలో 8 మంది యువకులు గల్లంతయ్యారు. శేరుల్లంకలో ఓ పెళ్లికి వచ్చిన యువకులు 11 మంది స్నానం కోసం గోదావరిలో దిగారు. లోతు అంచనా వే... Read More


ఫీజు రీయింబర్స్మెంట్ పై కీలక సర్వే, ఇలా చేస్తే విద్యార్థుల ఖాతాల్లో డబ్బులు

భారతదేశం, మే 26 -- విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపుపై సర్వే ప్రారంభించింది. కాలేజీల్లో ఫీజు బకాయిలు చెల్లించిన వ... Read More


హెచ్ఏఎల్ ఏపీకి తరలింపు ప్రచారం, సీఎం చంద్రబాబు అలా మాట్లాడితే తప్పే - కర్ణాటక మంత్రి పాటిల్

భారతదేశం, మే 26 -- హెచ్‌ఏఎల్ అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్, లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎల్‌సీఏ) ఉత్పత్తిని కర్ణాటక నుంచి ఏపీకి తరలించాలని సీఎం చంద్రబాబు ఒత్తిడి చేస్తున్నట్లు మీడియాలో వచ్... Read More


మే నెలలోనే రాష్ట్రానికి నైరుతి పలకరింపు శుభపరిణామం - సీఎం చంద్రబాబు

భారతదేశం, మే 26 -- నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించాయి. సోమవారం ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని వాతావరణ శాఖ తెలిపింది. మిగతా ప్రాంతాలకు రుతుపవనాలు ... Read More


మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి 14 రోజుల రిమాండ్

భారతదేశం, మే 26 -- అక్రమ మైనింగ్ కేసులో అరెస్టైన వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డికి వెంకటగిరి కోర్టు 14 రోజులు రిమాండ్‌ విధించింది. క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి కాకాణ... Read More


సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో సీఎం ఫొటో పెట్టేందుకు యత్నం-పోలీసుల లాఠీ ఛార్జ్

భారతదేశం, మే 26 -- సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ క్యాంపు కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. క్యాంపు ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి ఫొటో పెట్టేందుకు కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నించారు. ప్రొటోకాల్‌ పాటించా... Read More


అక్రమ మైనింగ్ కేసు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అరెస్ట్

భారతదేశం, మే 25 -- వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ మైనింగ్ కేసులో కాకాణిని ఏపీ పోలీసులు కేరళలో అదుపులోకి తీసుకున్నారు. క్వార్ట్జ్‌ అక్రమ తవ్వకాలు, రవాణా... Read More