భారతదేశం, ఏప్రిల్ 23 -- ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. టెన్త్ ఫలితాల్లో కాకినాడకు చెందిన నేహాంజని అనే విద్యార్థిని 600/600 మార్కులు సాధించింది. ఈ బాలిక కాకినాడ నగరంలోని భాష్యం పాఠశాలలో... Read More
భారతదేశం, ఏప్రిల్ 22 -- ఆంధ్రప్రదేశ్ లో సంచలనమైన మద్యం కుంభకోణం కేసులో పలువురు కీలక వ్యక్తులు, సంస్థలపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ స్కామ్ లో ప్రధానంగా అక్రమ మద్యం వ్యాపారం, ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడం వ... Read More
భారతదేశం, ఏప్రిల్ 22 -- ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు వైసీపీ అధిష్ఠానం షాకిచ్చింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లు ఫిర్యాదులు రావడంతో...వైసీపీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సులు, పార్టీ అధినేత వైఎస్ జ... Read More
భారతదేశం, ఏప్రిల్ 22 -- ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం జరిగింది. టీడీపీ అధికార ప్రతినిధి, నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరిని ముగ్గురు దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. వీరయ్య చౌదరి ఒంగోల... Read More
భారతదేశం, ఏప్రిల్ 22 -- తెలంగాణలో ఎండలు తీవ్రమవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేం... Read More
భారతదేశం, ఏప్రిల్ 22 -- ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, కేంద్ర పథకాలపై కేంద్ర మంత్రులతో మంగళవారం చర్చించారు. వి... Read More
భారతదేశం, ఏప్రిల్ 22 -- రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ నేతృత్వంలో పీఎసీ సమావేశం జరిగింద... Read More
భారతదేశం, ఏప్రిల్ 22 -- సినీ నటుడు అల్లు అర్జున్ మరో వివాదం చిక్కుకున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట, అనంతరం పరిణామాలపై ఇప్పుడిప్పుడు బయటపడుతున్న అల్లు అర్జున్ కు మరో షాక్ తగిలేలా ఉంది. హీర్ అల్లు అర... Read More
భారతదేశం, ఏప్రిల్ 22 -- యూపీఎస్సీ సివిల్స్-2024 తుది ఫలితాలను విడుదల చేసింది. సివిల్స్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటారు. శక్తి దుబే తొలి ర్యాంకుతో సత్తా చాటగా హర్ష... Read More
భారతదేశం, ఏప్రిల్ 22 -- సెల్ ఫోన్ కోసం ఓ విద్యార్థిని లెక్చరర్ పై దాడి చేసింది. విద్యార్థిని లెక్చరర్ పై చెప్పుతో దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విశాఖ రఘు ఇంజినీరింగ్ కళాశాలలో లెక్చర... Read More